Thursday, September 19, 2024

తెలంగాణలో రోడ్ల విస్తరణపై కేంద్ర మంత్రుల చర్చలు

తెలంగాణలో రోడ్ల విస్తరణపై
కేంద్ర మంత్రుల చర్చలు
నితిన్‌ గడ్కరీతో బండి సంజయ్‌ భేటీ
ఢిల్లీ :
తెలంగాణ లోని రోడ్ల విస్తరణ, పురోగతిలో ఉన్న పనులపై కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలసిశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. గురువారం ఢిల్లీలో వీరివురు కలసి పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణతో పాటు కరీంగనర్‌ పార్లమెంటులో పురోగతిలో ఉన్న పనులపై చర్చించుకున్నారు. కొత్త రహదారుల నిర్మాణ ప్రతిపాదనల అమలు అవకాశాలను గడ్కరీని అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్‌. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని మండలాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి కేంద్ర రహదారుల, మౌలిక సదుపాయాల నిధి(సీఆర్‌ఐఎఫ్‌) కింద నిధులు విడుదల చేయాలని బండి సంజయ్‌ కోరారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page