Saturday, July 5, 2025

వందే భారత్ రైలులో రూ.50 లక్షలు పట్టివేత

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రైలులో రూ.50 లక్షలను రైల్వే పోలీసులు పట్టుకున్నారు.  ఇప్పటివరకు వాహనాల్లో , ఇతర మార్గాల్లో డబ్బు  తరలించారు. దీంతో తనిఖీలు ముమ్మరం కావడంతో  రైల్లో  నగదును తల్లిస్తున్నారు.  తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత రైలులో రూ. 50 లక్షల రూపాయలు లభించాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఈ డబ్బులు తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు చేరుకున్న రైలులో దిగిన కొందరు వ్యక్తులను రైల్వే పోలీసులు తనిఖీ చేయగా.. ఈ డబ్బు బయటపడింది. ఎన్నికల కోడ్  కారణంగా రూ. 50 వేలకు మించి తరలించే పరిస్థితి లేదు. కానీ  కానీ 50 లక్షల రూపాయలు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ఆ డబ్బును పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page