Saturday, July 5, 2025

Rajamouli: జపాన్ లో భూకంపం.. రాజమౌళి తనయుడి షాకింగ్ ట్వీట్..

Rajamouli:జపాన్ లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తీకేయ భూమి కంపించిన ప్రాంతంలోనే ఉన్నాడు. దీంతో ఆయన భయాందోళనతో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. ‘ఇప్పుడే జపాన్ లో భూకంపం వచ్చింది. మేము 28వ అంతస్తులలో ఉన్నాం. భూమి నెమ్మదిగా కదలడం ప్రారంభించి పై దాకా వచ్చింది. అది భూకంపం అని తెలుసుకోవడానికి మాకు సమయం పట్టింది. దీనికి సంబందించిన మెసేజ్ నా స్మార్ట్ ఫోన్ లో మెసేజ్ వచ్చింది.’ అని దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ లో పోస్టు చేశారు.ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ లో భాగంగా కార్తీకేయ, నిర్మాత శోభూ యార్లగడ్డ ఇటీవల జపాన్ కు వెళ్లారు. ఇదే బస చేసిన ప్రాంతంలోనే భూమి కదిలింది.

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page