Thursday, September 19, 2024

Mukhesh Ambani : ముఖేష్ అంబానీకి బెదిరింపు లేఖ..లెటర్లో ఏముందంటే?

Mukhesh Ambani : భారత్ అపర కుభేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి బెదిరింపు లేఖ వచ్చింది. రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ రాసిన ఈ లేఖలో సొమ్ము ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. షాదాబ్ ఖాన్ పేరుతో మెయిల్ లో వచ్చిన ఈ లేఖపై ముఖేష్ వ్యక్తిగత సిబ్బంది గాందేవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖేష్ కు బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీని పెంచారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page