Sunday, July 6, 2025

Congress: కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల జోరు

వేములవాడ, జనతా న్యూస్: కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు నాయకులు చేరుతున్నారు. తాజాగా  వేములవాడ అర్బన్ మండలం రుద్రావరం ఎంపీటీసీ గాలిపెళ్లి సువర్ణ-స్వామి,రుద్రావరం గౌడ సంఘం అధ్యక్షుడు పార్వతి వేణు ,నాగుల మనోహర్,రుద్రావరం గౌడ సంఘం యువత అధ్యక్షుడు గాలిపెళ్లి బాబు,వంకాయల మహేష్ ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

condress vemulawada
condress vemulawada
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page