తిరువనంతపురం: గత కొద్ది రోజుల కింద కేరళలో వెస్ట్ నైల్ జ్వరం కేసులు ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవల ఈ జ్వరానికి సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. H1N1 పేరుతో పిలుస్తున్న ఈకేసులు రోజురోజుకు పెరిగి పోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలప్పుజ జిల్లాలో ఈ ఏడాదిలో H1N1 కేసులు ఇప్పటివరకు 35 నమోదయ్యాయి. ఏప్రిల్ మే నెలలో 9 కేసులు వెలుగు చూశాయి. H1N1 గాలి, శరీరవాల ద్వారా వ్యాపిస్తుందని, ప్రజలు బహిరంగంగా, రద్దీగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని చెబుతున్నారు. వ్యాధి సోకిన వారు తమను తాము ఒంటరిగా ఉంచుకోవాలని, ఇతరులతో కలవకూడదని చెబుతున్నారు.
కేరళలో పెరుగుతున్న ‘వెస్ నైల్ జ్వరం’ కేసులు
- Advertisment -