Thursday, September 11, 2025

తెలంగాణలో ఏపీ మంత్రికి చేదు అనుభవం

తెలంగాణలో ఏపీ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆంధప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబను ఖమ్మంలో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గురువారం రాత్రి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన ఖమ్మంలోని ఓ హోటల్ లో బస చేశారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న టీడీపీ శ్రేణులు శుక్రవారం హోటల్ ను చుట్టుముట్టారు. అనంతరం ఆయన కారును అడ్డుకొని జై చంద్రబాబు అని నినాదాలు చేశారు. ఆ తరువాత ఖమ్మ పోలీసులు అక్కడికి చేరుకొని టీడీపీ నాయకులను చెదరగొట్టారు. ఆ తరువాత మంత్రిని అక్కడి నుంచి సురక్షితంగా పంపించేశారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page