Sunday, July 6, 2025

‘ఉపాధిహామీ’ పనుల్లో మట్టిపెల్లలు కూలి మహిళ మృతి

రాజన్న సిరిసిల్ల, జనత న్యూస్: ఉపాధి హామీ కూలి పనుల్లో మంగళవారం అపశృతి చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై మట్టి పెట్లలు కూలాయి. ఈ  ప్రమాదంలో మారుపాక రాజవ్వ అనే మహిళ మృతి చెందారు.  పల్లం దేవయ్య ,పల్లం రాజవ్వతో పాటు మరికొంతమందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అనుముకున్నాయి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page