Friday, September 12, 2025

మాజీ రాష్ట్రపతి ప్రతిబా పాటిల్ కు అస్వస్థత..

న్యూఢిల్లీ:  భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో పాటు జ్వరం ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను పూణెలోని భారతి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిన్నామన్నారు. ప్రతిభా పాటిల్ కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో 2007 నుంచి 2012 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు.

 

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page