Friday, March 13, 2026

బెజ్జంకి తహసీల్దార్ ను కలిసిన ఆర్టీఐ చైర్మన్

జనతా న్యూస్ బెజ్జంకి: సమస్యల పరిష్కారం కోసం బెజ్జంకి మండల తహసిల్దార్ ను సోమవారం ఆర్.టి.ఐ ప్రచార కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు రా సూరి మల్లికార్జున్ కలిసి భూ సంబంధమైన సమస్యలపై వివరించినట్లు మీడియాకు తెలిపారు. తన వెంట మాల మహానాడు మండల అధ్యక్షులు ర్యాకం రవి ఉన్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని తహసిల్దార్ తెలిపినట్లు మల్లికార్జున్ తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page