Friday, September 12, 2025

Telangana Elections Nomination : నామినేషన్లకు నేడు చివరి రోజు..ఆ రోజు వరకు ఉపసంహరణ

Telangana Elections Nomination :హైదరాబాద్, జనత న్యూస్ :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నామినేషనల పర్వ పూర్తి కానుంది. నవంబర్ 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్లు 10వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు మాత్రమే నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తారు. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థుల జాబితాను గురువారం 8 మందినే ప్రకటించారు. మరో ముగ్గురు పేర్ల ను వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులను గురువారం ఫైనల్ చేశారు. వీరిలో కొందరి ముందే అభ్యర్థులను ప్రకటించినా చివరి నిమిషంలో మార్చారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లు పూర్తయిన తరువాత 13వ తేదీ నాటికి స్క్రూటీ ఉంటుంది. 15వ తేదీ నాటికి ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page