Saturday, July 5, 2025

డిసెంబర్ నాటికి విశాఖలో పరిపాలన: ఏపీ సీఎం జగన్

విశాఖపట్నం:  ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర నాటికి విశాకు రాబోత్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడి నుంచే పరిపలన కొనసాగిస్తానని, పరిపాలన భాగమంతా ఇక్కడే ఉంటుందని ఆయన ప్రకటించారు. సోమవారం జగన్ విశాఖలో పర్యటించారు. ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. ఇన్ఫోసిస్ రాకతో మరింత అభివృద్ది చేస్తుందన్నారు. ఇన్ఫోసిస్ కు అన్ని విధాలుగా సహకరిస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్ నాటికి నేను ఇక్కడే ఉండబోతున్నానని సీఎం జగన్ ప్రకటించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page